23 శాతం ఫీజులు తగ్గించిన ప్రైవేట్ స్కూల్స్
- April 22, 2020
మనామా:బహ్రెయిన్లో మొత్తం 38 ప్రైవట్ స్కూల్స్ 5 నుంచి 23 శాతం వరకు ఫీజుల్ని తగ్గించినట్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మాజిద్ బిన్ అలి అల్ నుయైమి చెప్పారు. డాక్టర్ అల్ నుయైమి, కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ రిమోట్ సెషన్లో ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ 2020 వరకు ఇన్స్టాల్మెంట్స్లో ఫీజులు చెల్లించేలా తల్లిదండ్రులకు ఉపశమనం కల్పించేందుకు స్కూల్ యాజమాన్యాలు అంగీకరించినట్లు వివరించారాయన. కాగా, గత గ్రాంట్లను ఖర్చు చేయని కారణంగా 19 స్కూల్స్కి కొత్త గ్రాంట్స్ మంజూరు చేయడంలేదని మినిస్ట్రీ వివరించింది. హెల్త్ గ్రౌండ్స్ నేపథ్యంలో టీచర్లకు అండగా వుండాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు