కరోనా వైరస్: ఫీల్డ్ టెస్టింగ్ క్యాంపెయిన్
- April 23, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఫీల్డ్ టెస్టింగ్ క్యాంపెయిన్ని దేశంలోని పలు ప్రాంతాల్లో చేపట్టింది. ఆసియాకి చెందినవారిలో ఎక్కువగా కరోనా వైరస్ కన్పిస్తున్న దరిమిలా, ఆయా సమూహాలు ఎక్కువగా వున్న ప్రాంతాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ముర్గాబ్ ప్రాంతంలో షేక్ తలాల్ అల్ ఖాలెద్ మెడికల్ ఎగ్జామినేషన్ అలాగే క్వారంటీన్ ప్రొసిడ్యూర్స్ని పరీశీలించారు. 1000 మంది ఆసియా వర్కర్స్ 4 రెసిడెన్సియల్ బిల్డింగ్స్లో ఇక్కడ నివసిస్తున్నారు. ప్రికాషనరీ, ప్రివెన్షన్ మెజర్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో వుండాలనీ, ప్రభుత్వానికి సహకరించాలనీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం