సౌదీ అరేబియా/కరోనా: 11 మంది భారతీయులు మృతి
- April 24, 2020
రియాద్: సౌదీ అరేబియాలో 11 మంది భారతీయులు కరోనా కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అరేబియాలోని భారత రాయభార కార్యాలయం వద్ద ఉన్న సమాచారం మేరకు ఇప్పటివరకు 11 మంది భారతీయులు కోవిడ్ తో మరణించారు.ఏప్రిల్ 22 వరకు ఈ మరణాలు నమోదయ్యాయి.
మరణించిన వారి వివరాలు...
మదీనా--4
మక్కా--3
జెడ్డా--2
రియాద్--1
ధమ్మామ్--1
లాక్ డౌన్ కారణంగా భారత్ కు విమానాల సర్వీసుల రాకపై నిషేధం ఎత్తివేయలేమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సౌదీ అరేబియాలో ఉన్న భారతీయులను తరలించే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







