యూకేలో కరోనా వ్యాక్సిన్ కు ప్రారంభమైన ప్రయోగాలు
- April 24, 2020
యూకేలో కరోనావైరస్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. అన్ని దేశాల్లో రికవరీ వేళల్లో నమోదు అవుతుంటే ఇక్కడ మాత్రం వందల్లో నమోదు అవుతుంది. దీంతో యూకే ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ తరుణంలో వారికి ఆక్స్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఊరట కలిగించే వార్త తెలియజేశారు. కరోనావైరస్ కు విరుగుడుగా ప్రతిష్టాత్మక ఆక్స్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ యొక్క మానవ ప్రయోగాలు గురువారం UK లో ప్రారంభమయ్యాయి,
ఈ విషయాన్నీ ఆక్స్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం ధృవీకరించింది. ఈ పరీక్షలు 80 శాతం విజయవంతం అవుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాగా యూకేలో పాజిటివ్ కేసులు 138,078 కు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 616 మంది మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 18,738 కు చేరింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







