ప్రొఫెట్ మసీదు లో తొలి తరావీహ్ ప్రార్థనలు
- April 24, 2020
మదీనా: తొలి తరావీహ్ ప్రార్థన, పవిత్ర రమదాన్ మాసం తొలి రాత్రి ఘనంగా జరిగాయి. గురువారం రాత్రి ఈ ప్రార్థనల్ని నిర్వహించారు. కరోనా వైరస్ కారణంగా ప్రొఫెట్ మాస్క్లోకి వర్షిపర్స్కి అనుమతినివ్వలేదు. రెండు పవిత్ర మసీదులకు సంబంధించిన జనరల్ ప్రెసిడెన్సీ వర్కర్స్ మరియు ఉద్యోగుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. సంబంధిత శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ స్టెరిలైజర్స్తో ఈ ప్రాంతాన్ని శుభ్రపరిచారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు