కొత్త కర్ఫ్యూ సమయాన్ని పాటించాలి: కువైట్ ఎంఓఐ
- April 24, 2020
కువైట్ మినిస్ర్టీ టాఫ్ ఇంటీరియర్, పౌరులు అలాగే వలసదారులు కొత్త కర్ఫ్యూ సమయాన్ని ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. రమదాన్ తొలి రోజు అయిన ఏప్రిల్ 24న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇది అమల్లో వుంటుంది. పౌరులు, నివాసితులు ఈ కర్ఫ్యూ సమయాన్ని పరిగణనలోకి తీసుకుని, అధికారుల సూచనల్ని పాటించాలనీ, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని అధికారులు హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకోసం ఈ కర్ఫ్యూని ప్రవేశపెట్టడం జరిగింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







