యూఏఈ: కార్మికులకు సిమ్ కార్డులు, కరోనా సెఫ్టి బాక్సుల పంపిణి
- May 02, 2020
యూఏఈ:అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా యూఏఈ కార్మికు భద్రత కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య భద్రతను పాటిస్తూ మహమ్మారిపై పోరాటంలో భాగస్వామ్యులు కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా కార్మికులకు మే డే రోజున స్టే సేఫ్ కాన్సెప్ట్ తో సెఫ్టి బాక్స్ లను కానుకగా ఇచ్చింది. ఇందులో కరోనా వైరస్ సోకకుండా ధరించే మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్స్ తో పాటు ఆహార పదార్ధాలు..ఇలా మొత్తం 44 రకాల వస్తువులు అందించింది యూఏఈ. అలాగే కార్మికులు కుటుంబ సభ్యులతో మాట్లాడి మానసికంగా సంతోషకరమైన జీవితం గడిపటం కోసం ఉచితంగా సిమ్ కార్డులను కూడా అందించింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!