జూన్ 1 నుంచి రెగ్యులర్ ఫ్లైట్ బుకింగ్స్ ప్రారంభం
- May 06, 2020
షార్జా: షార్జా కేంద్రంగా సేవలందిస్తున్న లో-కాస్ట్ ఎయిర్లైన్ ఎయిర్ అరేబియా, రెగ్యులర్ ప్యాసింజర్ ఫ్లైట్ బుకింగ్స్ని ఆన్లైన్ ద్వారా ప్రారంభించింది. జూన్ 1 నుంచి ఈ ప్రయాణాలు అందుబాటులోకి వస్తాయి. కరోనా వైరస్ నేపథ్యంలో విమాన ప్రయాణాలు మే 30 వరకు ఆగిపోయిన విషయం విదితమే. భారతదేశంలోని ముంబై, ఢిల్లీ, త్రివేండ్రం అలాగే పాకిస్తాన్లోని కరాచీ మరియు పెషావర్ ప్రాంతాలకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. బంగ్లాదేశ్, లెబనాన్, ఈజిప్ట్, రష్యా సహా మరికొన్ని దేశాలకూ ఈ విమానాలు నడవనున్నాయి. రిటర్న్ విమానాలకు కూడా రిజర్వేషన్ ప్రారంభమయ్యింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?