జూన్ 1 నుంచి రెగ్యులర్ ఫ్లైట్ బుకింగ్స్ ప్రారంభం
- May 06, 2020
షార్జా: షార్జా కేంద్రంగా సేవలందిస్తున్న లో-కాస్ట్ ఎయిర్లైన్ ఎయిర్ అరేబియా, రెగ్యులర్ ప్యాసింజర్ ఫ్లైట్ బుకింగ్స్ని ఆన్లైన్ ద్వారా ప్రారంభించింది. జూన్ 1 నుంచి ఈ ప్రయాణాలు అందుబాటులోకి వస్తాయి. కరోనా వైరస్ నేపథ్యంలో విమాన ప్రయాణాలు మే 30 వరకు ఆగిపోయిన విషయం విదితమే. భారతదేశంలోని ముంబై, ఢిల్లీ, త్రివేండ్రం అలాగే పాకిస్తాన్లోని కరాచీ మరియు పెషావర్ ప్రాంతాలకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. బంగ్లాదేశ్, లెబనాన్, ఈజిప్ట్, రష్యా సహా మరికొన్ని దేశాలకూ ఈ విమానాలు నడవనున్నాయి. రిటర్న్ విమానాలకు కూడా రిజర్వేషన్ ప్రారంభమయ్యింది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







