45 నిమిషాల్లో లోన్..
- May 06, 2020
లాక్డౌన్ నేపథ్యంలో ఆదాయం కోల్పోయిన వారికోసం ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ అత్యవసర రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం 45 నిమిషాల్లోనే రూ.5 లక్షల వరకు లోన్ తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇతర వ్యక్తిగత రుణాలతో పోల్చితే ఈ అత్యవసర రుణాలపై వడ్డీరేటు కూడా తక్కువగా ఉంటుంది. 10.5 శాతం వడ్డీ రేటుకే ఈ రుణం లభిస్తుంది. మరో ముఖ్యవిషయం రుణం తీసుకున్న 6 నెలల తరువాత నుంచి ఈఎంఐలు చెల్లించవచ్చు. ఈ రుణం పొందాలనుకునేవారు వీలునుబట్టి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం onlinesbi.com లేదా sbi.co.inకి లాగిన్ అయి తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?