రీపాట్రియేట్స్ని టార్గెట్ చేసిన స్పామర్స్
- May 07, 2020
మస్కట్: తమ పౌరుల్ని స్వదేశాలకు తరలించేందుకు ఆయా దేశాలు ప్రయత్నిస్తున్న వేళ, స్పామర్స్ పంజా విదిలిస్తున్నారు.. స్పామర్స్ ధాటికి రిపాట్రియేట్స్ దారుణంగా నష్టపోయే అవకాశం వుంది. ఎంబసీ అధికారులమని చెప్పి కొందరు స్పామర్స్, అమాయకుల్ని లక్ష్యంగా చేసుకుని బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్, ఓటీపీలను సేకరించి, మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపత్యంలో ఆయా దేశాలకు చెందిన ఎంబసీలు, తమ పౌరులకు పలు సూచనలతో కూడిన హెచ్చరికలు చేస్తున్నాయి. ఓటీపీలు ఎవరికీ ఇవ్వరాదనీ, బ్యాంక్ డిటెయిల్స్ విషయంలో జాగ్రత్తగా వుండాలనీ, స్పామర్స్ సందేశాలను చూసి మోసపోకుండా ఎంబసీల అధికారిక వెబ్సైట్లలో సమాచారాన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఆయా ఎయిర్లైన్ సంస్థలు కూడా ఈ విషయమై ప్రయాణీకుల్ని అప్రమత్తం చేస్తున్నాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!