కార్మికులకు కోవిడ్ లక్షణాలుంటే ఉపేక్షించొద్దు
- May 08, 2020
మస్కట్: మినిస్ట్రీ టాఫ్ మేన్ పవర్, ప్రైవేట్ సెక్టార్ ఇన్స్టిట్యూషన్స్ని ఉద్దేశించి ఓ స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో, కరోనా లక్షణాలు కార్మికులెవరికైనా వుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని మినిస్ట్రీ పేర్కొంది. కరోనా లక్షణాలు ఏ వర్కర్లో అయినా కన్పిస్తే, వెంటనే అతన్ని మిగతా కార్మికుల నుంచి దూరంగా వుంచాలనీ, సంబంధిత అధికార వర్గాలకు సమాచారం ఇవ్వాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఈ ఆదేశాల్ని ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం