కార్మికులకు కోవిడ్ లక్షణాలుంటే ఉపేక్షించొద్దు
- May 08, 2020
మస్కట్: మినిస్ట్రీ టాఫ్ మేన్ పవర్, ప్రైవేట్ సెక్టార్ ఇన్స్టిట్యూషన్స్ని ఉద్దేశించి ఓ స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో, కరోనా లక్షణాలు కార్మికులెవరికైనా వుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని మినిస్ట్రీ పేర్కొంది. కరోనా లక్షణాలు ఏ వర్కర్లో అయినా కన్పిస్తే, వెంటనే అతన్ని మిగతా కార్మికుల నుంచి దూరంగా వుంచాలనీ, సంబంధిత అధికార వర్గాలకు సమాచారం ఇవ్వాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఈ ఆదేశాల్ని ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







