ఐదుగురికంటే ఎక్కువ గుమికూడటంపై నిషేధం
- May 08, 2020
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కరోనా వైరస్కి సంబంధించి కొత్త రెగ్యులేషన్స్ని ప్రకటించింది. ఐదుగురి కంటే ఎక్కువమంది గుమికూడటాన్ని నిషేధిస్తూ ఓ రెగ్యులేషన్ని పొందుపర్చింది తాజాగా. రెగ్యులేషన్స్ని ఉల్లంఘిస్తే 5,000 సౌదీ రియాల్స్ నుంచి 100,000 సౌదీ రియాల్స్ వరకూ జరీమానాలు విధిస్తారు. కుటుంబ సభ్యులు కాకుండా ఇతరులు ఇలా గుమి కూడితే చర్యలు తీసుకుంటారు. ఇల్లీగల్ గేదరింగ్కి పాల్పడినవారికి 5,000 సౌదీ రియాల్స్ జరీమానా. ఉల్లంఘన తాలూకు తీవ్రతను బట్టి ఈ జరీమానా పెరుగుతూ వుంటుంది. ఉల్లంఘనలకు పదే పదే పాల్పడుతోంటే మరింత కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఇల్లీగల్ గేదరింగ్కి ఆస్కారమిచ్చే ప్రైవేట్ సెక్టార్ ఫెసిలిటీస్పై మూడు నెలల మూసివేత విధిస్తారు. సెక్యూరిటీ ఫోర్సెస్ ఎప్పటికప్పుడు ఈ గేదరింగ్స్పై తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. కాగా, దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33,731కి చేరుకుంది.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







