రీపాట్రియేషన్ విమానాల్లో మాస్క్లు తప్పనిసరి
- May 08, 2020
మస్కట్: ఒమన్ నుంచి ఇండియాకి వెళ్ళే రిపాట్రియేషన్ విమానాల్లో ప్రయాణీకులకు మాస్క్లు తప్పనిసరి. వందే భారత్ ఇనీషియేటివ్లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాల్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఫేస్ మాస్క్లు, శానిటైజర్స్ అలాగే సోషల్ డిస్టెన్సింగ్ ఈ విమానాల్లో తప్పనిసరి అని అధికారి ఒకరు చెప్పారు. మస్కట్ నుంచి శనివారం తొలి విమానం కొచ్చి చేరుకోనుంది. మరో విమానం చెన్నైకి (మే 12వ తేదీన) వెళ్ళనుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







