స్వల్ప భూప్రకంపనలు రాజస్థాన్‌లో

- January 28, 2016 , by Maagulf
స్వల్ప భూప్రకంపనలు రాజస్థాన్‌లో

రాజస్థాన్‌లో శుక్రవారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 3.8 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. రాజధాని జయపురకు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జయపురతో పాటు ఝుంఝును,టోంక్‌ ప్రాంతాల్లోనూ భూమి స్వల్పంగా కంపించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com