స్వల్ప భూప్రకంపనలు రాజస్థాన్లో
- January 28, 2016రాజస్థాన్లో శుక్రవారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 3.8 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. రాజధాని జయపురకు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జయపురతో పాటు ఝుంఝును,టోంక్ ప్రాంతాల్లోనూ భూమి స్వల్పంగా కంపించినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు