కోవిడ్ 19:కరోనాతో కువైట్ లో ఇండియన్ డాక్టర్ మృతి
- May 10, 2020
కువైట్ సిటీ:కరోనా వైరస్ తో కువైట్ లో మరో వైద్యుడు మృతి చెందాడు. భారత్ కు చెందిన ఎండోడాంటిస్ట్ డాక్టర్ వాసుదేవరావు కరోనా వైరస్ కు చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. కరోనా కారణంగా కువైట్ లో మృతి చెందిన తొలి భారతీయ వైద్యుడితనే. భారత దంతవైద్యుల అలయెన్స్ లో సభ్యుడైన డాక్టర్ వాసుదేవరావు..కువైట్ ఆయిల్ కంపెనీలో పనిచేసేవారు. కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ లక్షణాలతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆరోగ్యం విషమించి నిన్న ఆయన మృతి చెందారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!