'ముత్రాహ్' బేకరీ మూసివేత కారణం కరోనా కాదు
- May 11, 2020
మస్కట్:ముత్రాహ్ లోని బేకరీలో ఒక వ్యక్తికి కరోనా వ్యాధి సోకిన కారణంగా తాము ఆ బ్యాకరీపై దాడి జరిపి మూసివేయించామని సోషల్ మీడియాలలో వస్తున్నదండా పుకార్లేనని మస్కట్ మునిసిపాలిటీ స్పష్టం చేసింది. ఆహార, ఆరోగ్య ప్రమాణాలు పాటించని కారణంగా చర్య తీసుకున్నామని అధికారులు వివరించారు. ఇలాంటి దాడులు తాము విధినిర్వహణలో భాగంగా.. ఆహార తయారీ నియమాలు పాటించని బేకరీలపై, రెస్టారెంట్ లపై చేస్తామన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!