కోవిడ్-19 పరీక్షలతో దుష్ఫలితాల్లేవ్
- May 13, 2020
మస్కట్: కరోనా వైరస్ పరీక్షల కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ సంభవిస్తాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ సెంటర్ ఖండించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఒమన్, ఉచిత టెస్టింగ్ మరియు ట్రీట్మెంట్ సౌకర్యాన్ని పౌరులు అలాగే నివాసితులకు సుల్తానేట్లో అందిస్తున్నట్లు గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ స్పష్టం చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?