ఎయిర్ అంబులెన్స్ని ఏర్పాటు చేసిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
- May 14, 2020
రియాద్:మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ - జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ - ఆర్మ్డ్ ఫోర్సెస్, మెడికల్ ఎవాక్యుయేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని అత్యవసర అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసింది. అంకాలజీ, కార్డియాక్ అవసరాలకు సంబంధించి ఎమర్జన్సీ మెడికల్ కేర్ కోసం వీటిని వినియోగిస్తున్నారు. వివిధ రీజియన్స్ నుంచి కరోనా వైరస్ కేసుల శాంపిల్స్ని రియాద్లోని నేషనల్ లేబరేటరీకి తరలించేందుకు కూడా వీటిని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అలాగే మెడికల్ సర్వీసెస్ ఫర్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ సంయుక్తంగా అవగాహనతో ఈ కార్యక్రమం కొనసాగిస్తుంది. గడచిన రెండు వారాల్లో 67 సర్వీసులను ఉపయోగించారు. 198 మందికి పైగా పేషెంట్స్ని తరలించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







