హోమ్ డెలివరీ సర్వీసెస్: భద్రతా సమస్యలు
- May 15, 2020
మస్కట్:ట్రక్ డ్రైవర్స్ ఓ చోట నుంచి మరో చోటకి పయనించే క్రమంలో కరోనా వైరస్ బారిన పడుతున్నట్లు మినిస్టర్ ఆఫ్ హెల్త్ పేర్కొన్నారు. హోమ్ డెలివరీ సర్వీసుల ద్వారా ప్రత్యక్షంగా సమస్యలు లేకపోయినా, వాటిని తరలించేవారికి వైరస్ సోకుతుండడంతో భద్రతాపరమైన సమస్యలు వస్తుండడాన్ని ఆయన ప్రస్తావించారు. నిన్న ఈ తరహా కేసుల ఒకటి కంటే ఎక్కువ నమోదయినట్లు చెప్పారాయన. హోమ్ డెలివరీ ద్వారా వచ్చే ప్రోడక్ట్స్ విషయంలో అప్రమత్తంగా వుండాలనీ, వాటిని రిసీవ్ చేసుకునే సమయంలో తగిన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో ఆయా డెలివరీ సంస్థలు సైతం, తమ సిబ్బంది విషయంలో అప్రమత్తంగా వుండాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







