మెర్జర్‌ ఆఫ్‌ ఎస్సెట్స్‌: ఖండించిన దుబాయ్

- May 16, 2020 , by Maagulf
మెర్జర్‌ ఆఫ్‌ ఎస్సెట్స్‌: ఖండించిన దుబాయ్

దుబాయ్:రెండు ఎమిరేట్స్‌ మధ్య ఆస్తుల మెర్జర్‌కి సంబంధించి అబుధాబితో చర్చలు జరుగుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని దుబాయ్‌ ప్రభుత్వం ఖండించింది. ఈ తరహా ప్రచారాల్ని మీడియా సంస్థలు విశ్వసించరాదనీ, సంబంధిత అధికార వర్గాల నుంచి సరైన సమాచారం పొంది, వాటిని ప్రజలకు అందించాల్సిన బాధ్యతను మీడియా విస్మరించాదని దుబాయ్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఎకనమిక్‌ క్రైసిస్‌ నుంచి బయటపడేందుకు దుబాయ్‌ తనవంతు ప్రయత్నం చేస్తోందని, ప్రపంచ దేశాల్లో ఈ క్రైసిస్‌ చాలా ఎక్కువగా వుందని దుబాయ్‌ ప్రభుత్వం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com