మెర్జర్ ఆఫ్ ఎస్సెట్స్: ఖండించిన దుబాయ్
- May 16, 2020
దుబాయ్:రెండు ఎమిరేట్స్ మధ్య ఆస్తుల మెర్జర్కి సంబంధించి అబుధాబితో చర్చలు జరుగుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని దుబాయ్ ప్రభుత్వం ఖండించింది. ఈ తరహా ప్రచారాల్ని మీడియా సంస్థలు విశ్వసించరాదనీ, సంబంధిత అధికార వర్గాల నుంచి సరైన సమాచారం పొంది, వాటిని ప్రజలకు అందించాల్సిన బాధ్యతను మీడియా విస్మరించాదని దుబాయ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఎకనమిక్ క్రైసిస్ నుంచి బయటపడేందుకు దుబాయ్ తనవంతు ప్రయత్నం చేస్తోందని, ప్రపంచ దేశాల్లో ఈ క్రైసిస్ చాలా ఎక్కువగా వుందని దుబాయ్ ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







