ఈపీ మున్సిపాలిటీలో సెల్ఫ్ శానిటైజేషన్ వాహనాలు ప్రారంభం
- May 16, 2020
దమ్మమ్:కరోనా కట్టడికి సౌదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతుగా తూర్పు ప్రావిన్స్ మున్సిపాలిటీ క్రిమిసంహారక చర్య(శానిటైజేషన్) ను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో సెల్ఫ్ శానిటైజేషన్ వాహనాలను ప్రారంభించింది. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో రూపొందించిన ఈ సెల్ఫ్ శానిటైజేషన్ మిషన్ తో సెకండ్ కు 2 లీటర్ల రసాయానాలను స్ప్రే చేయవచ్చు. ఒక్కో వాహనం 5 మీటర్ల ఎత్తు, 7 మీటర్ల వెడల్పు ఉంటుంది. వాహనానికి 16 చదరపు మీటర్ల ట్యాంక్ బిగించి ఉంటుంది. వాహనంలోని అత్యాధునిక సాంకేతికతో దానంతంట అదే వీధులను శానిటైజ్ చేస్తూ వెళ్తుంది. తొలిగా దీన్ని దమ్మమ్ స్ట్రీట్ లో ప్రారంభించారు. త్వరలోనే ఇలాంటి వాహనాలను మరిన్ని అందుబాటులోకి తీసుకొచ్చి అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో శానిటైజ్ చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?