యూ.ఏ.ఈ:కొత్తగా 731 కరోనా కేసులు నమోదు
- May 17, 2020
యూ.ఏ.ఈ: యూ.ఏ.ఈలో ఒకేరోజు 731 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అక్కడ ఈ మహమ్మారి ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో తెలియజేస్తోంది. కొత్తగా నమోదైన 731 కేసులతో కలిపి ఆ దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 2౩,358 అయ్యిందని యూ.ఏ.ఈ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అలాగే గడిచిన 24 గంటల్లో 581 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని, దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారు 8,512 మంది అయినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇక్కడ ఇప్పటివరకు కేవలం 220 కరోనా మరణాలు సంభవించాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు