కరోనా వైరస్తో చనిపోయిన పేరెంట్స్.. వారకి సిబ్లింగ్స్కి అజ్మన్ రూలర్ సాయం
- May 21, 2020అజ్మన్:సుప్రీం కౌన్సిల్ మెంబర్, అజ్మన్ రూలర్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నుయైమి, ఆరుగురు సుడానీ సిబ్లింగ్స్కి సాయం అందించేందుకు ముందుకొచ్చారు. సుడానీస్ సిబ్లింగ్స్ తల్లిదండ్రులు కరోనా వైరస్తో నెల రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. 57 ఏళ్ళ సుడానీ వ్యక్తి మే 18న మరణించగా, 23 రోజుల ముందు అతని భార్య చనిపోయారు కరోనా వైరస్తో. షేక్ హుమైద్, సుడానీస్ సిబ్లింగ్స్కి సంబంధించి జీవించడానికి అలాగే వారి చదువులకు, సోషల్ ఎక్స్పెన్సెస్ కోసం అయ్యే ఖర్చు భరించనున్నట్లు చెప్పారు. పిల్లలందరి వయసు నాలుగేళ్ళ నుంచి 16 ఏళ్ళ లోపు వుంటుంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్