కువైట్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న 149 మంది ప్రవాసాంధ్రులు

- May 22, 2020 , by Maagulf
కువైట్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న 149 మంది ప్రవాసాంధ్రులు

రేణిగుంట:కువైట్ నుంచి రేణిగుంట విమానాశ్రయం లో క్షేమం గా దిగిన ఎయిర్ ఇండియా విమానం..APNRTS డైరెక్టర్ బీహేచ్ ఇలియాస్ పర్యవేక్షణలో ప్రవాసాంధ్రులకు సాదర స్వాగతం పలికిన ప్రభుత్వ ప్రతినిధుల మరియు APNRTS బృందం.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం కువైట్ నుంచి స్వదేశానికి వచ్చిన విమానం వయా హైదరాబాద్ మీదుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంది 150 మంది ప్రవాసాంధ్రులకు APNRTS ఆధ్వర్యంలో అల్పాహార ప్యాకేట్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది....వచ్చిన ప్రయాణీకులు ముఖ్యమంత్రి జగనన్న కు APNRTS కన్వీనర్ మెడపాటి వెంకట్ కి. డైరెక్టర్ బి హెచ్ ఇలియాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో. డిప్యూటీ డైరెక్టర్ రామలింగేశ్వర రెడ్డి, ప్రోవిషనల్ కో-ఆర్డినేటర్ మర్రి కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com