1091 ఔట్లెట్స్లో తనిఖీ, 8 వార్నింగ్స్ జారీ
- May 22, 2020దుబాయ్ ఎకానమీ, రిటెయిల్ సెక్టార్ మరియు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలావరకు కరోనా వైరస్ గైడ్ లైన్స్ పాటిస్తున్నాయనీ, లాక్డౌన్ తర్వాత రీ-ఓపెనింగ్ ఫేజ్లో బాధ్యతగానే వ్యవహరిస్తున్నాయని పేర్కొంది. 1091 ఔట్లెట్స్ మరియు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో తనిఖీలు నిర్వహించగా, ఏ ఒక్క షాప్నీ మూసివేయడంగానీ, దేనికీ జరీమానా విధించడంగానీ జరగలేదని దుబాయ్ ఎకానమీ వెల్లడించింది. 8 కంపెనీలకు మాత్రం వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఉదయం మార్కెట్ ఓపెనింగ్ సమయానికే తనిఖీలు మొదలవుతున్నాయనీ, ఆ తనిఖీలు షాప్లు మూసేవరకు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. సోషల్ డిస్టెన్సింగ్, గ్లోవ్స్ మరియు మాస్క్లు ధరించడం సహా పలు నిబంధనల్ని షాప్లకు విధించడం జరిగింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన