తమిళ లేడిస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
- May 23, 2020
యూ.ఏ.ఈ:దుబాయ్ లో 250 మందికి 14 కిలోల సరుకుల కిట్లను తెలుగు మరియు తమిళ పేద కార్మిలులకు పంచిన తమిళ లేడిస్ అసోషియేషన్.గత నలుగు రోజుల నుండి దుబాయ్ లో తమిళ లేడిస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 14 కిలోల నిత్యవసర సరుకుల కిట్స్ ను నిరుద్యోగ కుటుంబాలకు, మహిళా మైడ్స్ కి, విజిట్ వీసా మీద వచ్చి లాక్ డౌన్ కారణం చేత ఇరుక్కుపోయిన వారికి దాదాపు 250 కిట్స్ దుబాయ్ లోని వివిధ ప్రదేశాలలో పంపిణి చేసారు. పంపిణి చేసిన వారిలో తెలుగు రాష్ట్రానికి చెందిన జాఫర్ అలీ 30 కిట్స్ ను మలబార్ డిమాండ్స్ వారితో సంయుక్తం గా ఇచ్చి ఈ పంపిణి కార్యక్రమం లో పాల్గోని వివిధ ప్రదేశాలలో ఈ కిట్స్ ను పలువురికి అందజేశారు.




తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







