తమిళ లేడిస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
- May 23, 2020యూ.ఏ.ఈ:దుబాయ్ లో 250 మందికి 14 కిలోల సరుకుల కిట్లను తెలుగు మరియు తమిళ పేద కార్మిలులకు పంచిన తమిళ లేడిస్ అసోషియేషన్.గత నలుగు రోజుల నుండి దుబాయ్ లో తమిళ లేడిస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 14 కిలోల నిత్యవసర సరుకుల కిట్స్ ను నిరుద్యోగ కుటుంబాలకు, మహిళా మైడ్స్ కి, విజిట్ వీసా మీద వచ్చి లాక్ డౌన్ కారణం చేత ఇరుక్కుపోయిన వారికి దాదాపు 250 కిట్స్ దుబాయ్ లోని వివిధ ప్రదేశాలలో పంపిణి చేసారు. పంపిణి చేసిన వారిలో తెలుగు రాష్ట్రానికి చెందిన జాఫర్ అలీ 30 కిట్స్ ను మలబార్ డిమాండ్స్ వారితో సంయుక్తం గా ఇచ్చి ఈ పంపిణి కార్యక్రమం లో పాల్గోని వివిధ ప్రదేశాలలో ఈ కిట్స్ ను పలువురికి అందజేశారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!