108 ఖైదీలకు క్షమాబిక్ష పెట్టిన షార్జా రూలర్
- May 24, 2020షార్జా:ఈద్-అల్-ఫితర్ పండుగను పురస్కరించుకుని షార్జా సర్కార్ 108 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. ఈ మేరకు సుప్రీం కౌన్సిల్ మెంబర్, షార్జా రూలర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ఆదేశాలు జారీ చేశారు. వివిధ దేశాలకు చెందిన 108 మంది ఖైదీలను ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా విడిచిపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. షార్జా పోలీసు కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ సైఫ్ అల్ జారి అల్ షంసీ... షార్జా రూలర్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఖైదీల పట్ల రూలర్ మానవీయ దృక్పథంతో ఆలోచించి క్షమాభిక్ష పెట్టడం మంచి పరిణామం అని షంసీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?