తెలంగాణలో కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు
- May 24, 2020హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. GHMC పరిధిలో 23 మంది, రంగారెడ్డి 1, 11 మంది వలస కూలీలతో పాటు విదేశాల నుంచి వచ్చిన 6మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకూ మొత్తం 1,854 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆదివారం 24 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 1,092 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాతో 53 చనిపోగా 709 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు తెలంగాణ వైద్యారోగ శాఖ అధికారులు హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు