తెలంగాణలో 3 కరోనా మరణాలు
- May 25, 2020
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 66 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇవాళ మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు.GHMC పరిధిలో 31 మంది, రంగారెడ్డి 1, 16 మంది వలస కూలీలతో పాటు విదేశాల నుంచి వచ్చిన 18 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకూ మొత్తం 1,920 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. సోమవారం 72 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 1,164 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాతో 56 చనిపోగా 700 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు తెలంగాణ వైద్యారోగ శాఖ అధికారులు హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు