ఏ.పి:గడిచిన 24 గంటల్లో 99 కరోనా కేసులు నమోదు
- May 26, 2020
అమరావతి:ఏ.పిలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సోమవారం మరో 99 మందికి వైరస్ సోకింది. ఇందులో రాష్ట్రంలో ఉన్న 44 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు 45 మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2896కు చేరింది. ఈ కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన 63 మంది, ఇతర రాష్ట్రాలకు చెందినవారు 153 మంది ఉన్నారు. మొత్తం 10వేల 2వందల 40 మందికి పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 56 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?