ఏ.పి:గడిచిన 24 గంటల్లో 99 కరోనా కేసులు నమోదు
- May 26, 2020అమరావతి:ఏ.పిలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సోమవారం మరో 99 మందికి వైరస్ సోకింది. ఇందులో రాష్ట్రంలో ఉన్న 44 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు 45 మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2896కు చేరింది. ఈ కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన 63 మంది, ఇతర రాష్ట్రాలకు చెందినవారు 153 మంది ఉన్నారు. మొత్తం 10వేల 2వందల 40 మందికి పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 56 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు