కవ్విస్తున్న చైనా..చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికేనా
- May 27, 2020
హైదరాబాద్: లడాఖ్లో ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద చైనా దళాలు మోహరిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ మాట్లాడారు. సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలు చేపట్టడం చైనాకు సర్వసాధారణమైపోయిందని వీకే సీంగ్ అన్నారు. కోవిడ్19ని ప్రపంచవ్యాప్తం చేసింది చైనాయే అని ఆరోపణలు వస్తున్నాయని, ఈ విషయంలో ఆ దేశంపై దర్యాప్తు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. అనేక కంపెనీలు చైనా నుంచి వెనుదిరుగుతున్నాయని, దృష్టి మళ్లించేందుకు వాళ్లు ఇలాంటి పనులే చేస్తుంటారని వీకే సింగ్ అన్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







