దోహా:మళ్లీ ప్రారంభమైన వింటర్ కూరగాయల మార్కెట్..కొత్త టైమింగ్స్ అమలు
- May 27, 2020
దోహా:రమదాన్ సందర్భంగా 3 రోజుల సెలవుల తర్వాత వింటర్ కూరగాయల మార్కెట్లు మళ్లీ ప్రారంభం అయ్యింది. అయితే..అల్ మజ్రోవా, అల్ వక్రా, అల్ ఖోర్, అల్ ధాకిరాలోని కూరగాయల మార్కెట్లలో కొత్త సమయాలను అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మార్కెట్ల సమయాలను కుదించారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే మార్కెట్లు తెరిచి ఉంటాయని పురపాలక, పర్యావరణ మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. అయితే..మార్కెట్లో కూరగాయల దుకాణాల యజమానులతో పాటు వినియోగదారులు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించాలని కూడా మంత్రిత్వ శాఖ సూచించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా సహకరించాలని కోరింది.
తాజా వార్తలు
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర







