దోహా:మళ్లీ ప్రారంభమైన వింటర్ కూరగాయల మార్కెట్..కొత్త టైమింగ్స్ అమలు
- May 27, 2020
దోహా:రమదాన్ సందర్భంగా 3 రోజుల సెలవుల తర్వాత వింటర్ కూరగాయల మార్కెట్లు మళ్లీ ప్రారంభం అయ్యింది. అయితే..అల్ మజ్రోవా, అల్ వక్రా, అల్ ఖోర్, అల్ ధాకిరాలోని కూరగాయల మార్కెట్లలో కొత్త సమయాలను అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మార్కెట్ల సమయాలను కుదించారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే మార్కెట్లు తెరిచి ఉంటాయని పురపాలక, పర్యావరణ మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. అయితే..మార్కెట్లో కూరగాయల దుకాణాల యజమానులతో పాటు వినియోగదారులు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించాలని కూడా మంత్రిత్వ శాఖ సూచించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా సహకరించాలని కోరింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







