సౌదీలో కాల్పుల మోత: ఆరుగురి మృతి
- May 27, 2020
సౌదీ అరేబియన్ పోలీస్, అసిర్ రీజియన్లో యెమెనీ బోర్డర్ వద్ద జరిగిన షూటింగ్ ఇన్సిడెంట్లో ఆరుగురు పౌరులు మరణించినట్లు పేర్కొంది. ముగ్గురు సౌదీలు ఈ ఘటనలో గాయపడ్డారు. వారందరినీ ఆసుపత్రికి తరలించారు. అల్ అమ్వాహ్ ప్రాంతంలో ఈ ఘటన జరగగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







