సౌదీలో కాల్పుల మోత: ఆరుగురి మృతి
- May 27, 2020
సౌదీ అరేబియన్ పోలీస్, అసిర్ రీజియన్లో యెమెనీ బోర్డర్ వద్ద జరిగిన షూటింగ్ ఇన్సిడెంట్లో ఆరుగురు పౌరులు మరణించినట్లు పేర్కొంది. ముగ్గురు సౌదీలు ఈ ఘటనలో గాయపడ్డారు. వారందరినీ ఆసుపత్రికి తరలించారు. అల్ అమ్వాహ్ ప్రాంతంలో ఈ ఘటన జరగగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!
- సౌత్ సాద్ అల్-అబ్దుల్లా దుర్ఘటనలో ఒకరు మృతి..!!
- అభివృద్ధి ప్రాజెక్టులపై ధోఫార్ మున్సిపల్ కౌన్సిల్ సమీక్ష..!!
- యూనిఫైడ్ జిసిసి రోడ్ ట్రాన్స్పోర్ట్ చట్టంపై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- టీవీ లేకపోయినా పర్లేదు..మీ మొబైల్లో బడ్జెట్ స్పీచ్ చూసేయండి
- డెలివరీ రైడర్లకు గుడ్ న్యూస్
- యువత భవితను మార్చనున్న 'వివేకానంద మానవ వికాస కేంద్రం







