ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు
- May 28, 2020అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనామహమ్మారి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరోసారి పాజిటివ్ కేసులు పెరిగాయి.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ లో కొత్తగా 54 కేసులు నమోదైనట్లు పేర్కొంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,8417కి చేరింది. అలాగే 45 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 1958 మంది కోలుకుని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 824 మంది చికిత్స పొందుతున్నారు. కర్నూల్ లో ఒకరు మృతి చెందారు. గత 24 గంటల్లో మొత్తం 9,558 శాంపిల్స్ ను పరీక్షించారు. కాగా ఇప్పటివరకూ 59 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన 45 కేసులలో నెల్లూరులో 2 , గుంటూరు లో 1 , చిత్తూరు లో 1 కోయంబేడు నుంచి మొత్తం 4గురు వచ్చారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు