కోవిడ్ 19: 100,000 మంది లేబరర్స్కి టెస్టులు
- May 28, 2020
జెడ్డా: జెడ్డాలో 108,000 మంది లేబరర్స్కి కరోనా వైరస్ టెస్టులు చేసినట్లు సిటీ లేబర్ హౌసింగ్ కమిటీ వెల్లడించింది. టెస్టులతోపాటు, 591 భవనాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది కోవిడ్-19 ప్రికాషన్స్కి సంబంధించి. కాగా, అల్ జౌఫ్ మునిసిపాలిటీ 200 మందికి పైగా డెలివరీ వర్కర్స్కి జరీమానాలు విధించగా, 600 సేఫ్టీ వయొలేషన్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. వాహనాల్లో శానిటైజర్స్ లేకపోవడం, మాస్క్లు, గ్లోవ్స్ ధరించకపోవడం వంటి వాటికి సంబంధించి వార్నింగ్స్ జారీ చేశారు. మెడికల్ సర్టిఫికెట్స్ లేకపోవడం అలాగే క్లీన్గా వుండకపోవడంపైనా నోటీసులు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?