మాస్క్లకు సంబంధించి కొనసాగుతున్న జరీమానాలు
- May 28, 2020మస్కట్:రాయల్ ఒమన్ పోలీస్, పెద్ద సంఖ్యలో జరీమానాలు అలాగే వయొలేషన్ నోటీసుల్ని పలువురు వ్యక్తులకు జారీ చేయడం జరిగింది. సుప్రీం కమిటీ డెసిషన్స్ని పాటించనివారికి జరీమానాలు విధించడం, నోటీసులు జారీ చేయడం చేస్తున్నారు అధికారులు. మాస్క్లు ధరించనివారికి ఎక్కువగా జరీమానాలు జారీ అవుతున్నాయి. నిబంధనలు పాటించని పలు బిజినెస్లకు కూడా దహిరా గవర్నరేట్ పరిధిలో జరీమానాలు విధించారు. షర్కియాలో పలువురు పౌరులు మాస్క్లు ధరించకపోవడంతో జరీమానాలు జారీ చేశారు. పబ్లిక్ గాదరింగ్స్కి పాల్పడుతున్నవారికి కూడా జరీమానాలు విధించినట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. సౌత్ అల్ బతినా సహా పలు గవర్నరేట్స్లో ఈ జరీమానాలు విధించడం జరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- ఏప్రిల్ 22న పదవ తరగతి ఫలితాలు విడుదల
- T20 వరల్డ్కప్.. ఏప్రిల్ 28న భారత జట్టు ఎంపిక..!
- ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం