మాస్క్లకు సంబంధించి కొనసాగుతున్న జరీమానాలు
- May 28, 2020మస్కట్:రాయల్ ఒమన్ పోలీస్, పెద్ద సంఖ్యలో జరీమానాలు అలాగే వయొలేషన్ నోటీసుల్ని పలువురు వ్యక్తులకు జారీ చేయడం జరిగింది. సుప్రీం కమిటీ డెసిషన్స్ని పాటించనివారికి జరీమానాలు విధించడం, నోటీసులు జారీ చేయడం చేస్తున్నారు అధికారులు. మాస్క్లు ధరించనివారికి ఎక్కువగా జరీమానాలు జారీ అవుతున్నాయి. నిబంధనలు పాటించని పలు బిజినెస్లకు కూడా దహిరా గవర్నరేట్ పరిధిలో జరీమానాలు విధించారు. షర్కియాలో పలువురు పౌరులు మాస్క్లు ధరించకపోవడంతో జరీమానాలు జారీ చేశారు. పబ్లిక్ గాదరింగ్స్కి పాల్పడుతున్నవారికి కూడా జరీమానాలు విధించినట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. సౌత్ అల్ బతినా సహా పలు గవర్నరేట్స్లో ఈ జరీమానాలు విధించడం జరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు