మస్కట్: ట్రాఫిక్ సేవల పునరుద్ధరణపై వదంతులు నమ్మొద్దన్న రాయల్ ఓమన్ పోలీసులు
- May 28, 2020మస్కట్:ఒమన్లో లాక్ డౌన్ నుంచి సాధారణ పరిస్థితుల నెలకొల్పే దిశగా ప్రయత్నాలు జరుగుతుండటంతో కొందరు వ్యక్తులు వదంతులను ప్రచారం చేస్తున్నారు. ఒమన్ లో మే 31 తర్వాత ట్రాఫిక్ సర్వీసులు పునరుద్ధరిస్తారంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ అసత్య ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మొద్దని రాయల్ ఒమన్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నిర్ధిష్టమైన అధికార వర్గాల నుంచి విడుదలయ్యే సమాచారాన్నే ప్రజలు పరిగణలోకి తీసుకోవాలని..సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని విశ్వసించొద్దన్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం