తెలంగాణలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు
- May 28, 2020హైదరాబాద్:తెలంగాణలో 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,216 కి చేరింది. గడిచిన 24 గంటల్లో నలుగురు కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 67కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో తెలంగాణకు చెందినవారు 66 మంది, వలసదారులు ఇద్దరు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 49 మంది ఉన్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇప్పటివరకు 1345 మంది డిశ్చార్జి అయ్యారని వివరించారు. ప్రస్తుతం 844 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం