మస్కట్: ట్రాఫిక్ సేవల పునరుద్ధరణపై వదంతులు నమ్మొద్దన్న రాయల్ ఓమన్ పోలీసులు
- May 28, 2020మస్కట్:ఒమన్లో లాక్ డౌన్ నుంచి సాధారణ పరిస్థితుల నెలకొల్పే దిశగా ప్రయత్నాలు జరుగుతుండటంతో కొందరు వ్యక్తులు వదంతులను ప్రచారం చేస్తున్నారు. ఒమన్ లో మే 31 తర్వాత ట్రాఫిక్ సర్వీసులు పునరుద్ధరిస్తారంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ అసత్య ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మొద్దని రాయల్ ఒమన్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నిర్ధిష్టమైన అధికార వర్గాల నుంచి విడుదలయ్యే సమాచారాన్నే ప్రజలు పరిగణలోకి తీసుకోవాలని..సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని విశ్వసించొద్దన్నారు.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు