మస్కట్: ట్రాఫిక్ సేవల పునరుద్ధరణపై వదంతులు నమ్మొద్దన్న రాయల్ ఓమన్ పోలీసులు
- May 28, 2020
మస్కట్:ఒమన్లో లాక్ డౌన్ నుంచి సాధారణ పరిస్థితుల నెలకొల్పే దిశగా ప్రయత్నాలు జరుగుతుండటంతో కొందరు వ్యక్తులు వదంతులను ప్రచారం చేస్తున్నారు. ఒమన్ లో మే 31 తర్వాత ట్రాఫిక్ సర్వీసులు పునరుద్ధరిస్తారంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ అసత్య ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మొద్దని రాయల్ ఒమన్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నిర్ధిష్టమైన అధికార వర్గాల నుంచి విడుదలయ్యే సమాచారాన్నే ప్రజలు పరిగణలోకి తీసుకోవాలని..సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని విశ్వసించొద్దన్నారు.
తాజా వార్తలు
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..