ఉపాధి కోల్పోయిన వారి వివరాలు సేకరిస్తున్న ఆర్థికశాఖ
- May 29, 2020
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ విధించడంతో అనేక మంది ఉపాధి కోల్పోయారు. అలా ఉపాధి కోల్పోయిన వారి లెక్కలు సేకరించాలని.. కేంద్రం ఆర్థికశాఖ.. కార్మిక శాఖను కోరింది. ఉపాధి కోల్పోయిన వారితో పాటు.. వేతనాల్లో కోతలకు గురైన వారి వివరాలు కూడా అందించాలని కోరినట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. అటు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు మంజూరు చేసిన రుణాలకు, పంపిణీ చేసిన రుణాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. కరోనా కట్టడికి కేంద్రం దశలవారీగా లాక్ డౌన్ అమలు చేస్తోంది. మే31తో లాక్ డౌన్ నాలుగో దశ ముగిస్తుంది. ఇక, లాక్డౌన్ 5.0 ను ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







