లాక్డౌన్ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులు
- May 29, 2020
కువైట్ గవర్నమెంట్, లాక్డౌన్ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేయాలని నిర్ణయించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం, ఫర్వానియా, ఖైతాన్, హవాలీ, నౌక్రా మరియు మైదాన్ హవాలీ ప్రాంతాల్లో లాక్డౌన్ని ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రాంతాల్లో ఫుడ్, హెల్త్ కేర్, గ్యాస్ సిలెండర్స్ వంటివి అందుబాటులో వుండేలా చూడనుంది ప్రభుత్వం. ఈ మేరకు క్యాబినెట్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు అధికార ప్రతినిది¸ తారెక్ అల్ మజ్రెవ్ు చెప్పారు. కాగా, ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మహ్బౌలా మరియు జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతాల్లోనూ లాక్డౌన్ ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







