లాక్డౌన్ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులు
- May 29, 2020
కువైట్ గవర్నమెంట్, లాక్డౌన్ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేయాలని నిర్ణయించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం, ఫర్వానియా, ఖైతాన్, హవాలీ, నౌక్రా మరియు మైదాన్ హవాలీ ప్రాంతాల్లో లాక్డౌన్ని ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రాంతాల్లో ఫుడ్, హెల్త్ కేర్, గ్యాస్ సిలెండర్స్ వంటివి అందుబాటులో వుండేలా చూడనుంది ప్రభుత్వం. ఈ మేరకు క్యాబినెట్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు అధికార ప్రతినిది¸ తారెక్ అల్ మజ్రెవ్ు చెప్పారు. కాగా, ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మహ్బౌలా మరియు జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతాల్లోనూ లాక్డౌన్ ప్రకటించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







