ఉపాధి కోల్పోయిన వారి వివరాలు సేకరిస్తున్న ఆర్థికశాఖ
- May 29, 2020
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ విధించడంతో అనేక మంది ఉపాధి కోల్పోయారు. అలా ఉపాధి కోల్పోయిన వారి లెక్కలు సేకరించాలని.. కేంద్రం ఆర్థికశాఖ.. కార్మిక శాఖను కోరింది. ఉపాధి కోల్పోయిన వారితో పాటు.. వేతనాల్లో కోతలకు గురైన వారి వివరాలు కూడా అందించాలని కోరినట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. అటు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు మంజూరు చేసిన రుణాలకు, పంపిణీ చేసిన రుణాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. కరోనా కట్టడికి కేంద్రం దశలవారీగా లాక్ డౌన్ అమలు చేస్తోంది. మే31తో లాక్ డౌన్ నాలుగో దశ ముగిస్తుంది. ఇక, లాక్డౌన్ 5.0 ను ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి.
తాజా వార్తలు
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు







