తెలంగాణ: అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేత
- May 31, 2020హైదరాబాద్: లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 7 వరకు కంటైన్మెంట్ జోన్ల వెలుపల ప్రస్తుత స్థితిని కొనసాగించాలని నిర్ణయించింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనుంది. అంతరాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసింది. కంటైన్మెంట్ జోన్లలో జూన్ నెలాఖరు వరకు లాక్ డౌన్ యథాతథంగా కొనసాగించనుంది. అన్ని దుకాణాలు రాత్రి 8 వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన