నిజ్వా స్కూల్ బస్ యాక్సిడెంట్లో 6కి చేరిన మృతులు
- January 31, 2016
నిజ్వా స్కూల్ బస్ ప్రమాదంలో మృతుల సంఖ్య 6కి చేరినట్లు అధికారుల వెల్లడించారు. క్లాస్ 2 స్టూడెంట్ ఈ ప్రమాదంలో తాజాగా మృతి చెందారు. ఘటనా స్థలంలో నలుగురు మృత్యువాత పడగా, ఒక టీచర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో స్టూడెంట్ ఆసుపత్రిలో చనిపోవడంతో మృతుల సంఖ్య 6కి చేరింది. విహార యాత్రకు వెళ్ళిన విద్యార్థి బృందానికి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొన్ని బస్సులు ఎలాంటి ప్రమాదం లేకుండా విహార యాత్రను ముగించుకోగా ఓ బస్సు మాత్రమే ప్రమాదానికి గురయ్యింది. ఘటన పట్ల స్కూల్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







