మస్కట్:వరదలో చిక్కుకుపోయిన 57 మందిని రక్షించిన సహాయక బృందాలు
- June 01, 2020ఒమన్ లోని దోఫర్ గవర్నరేట్ పరిధిలో భారీ వర్షాలతో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 12 గంటల్లో 57 మంది బాధితులను రెస్క్యూ టీమ్ రక్షించింది. జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి 8.30 నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకల్లా సహాయక బృందాలు 18 ఫిర్యాదులు అందాయని కమిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్