మస్కట్:వరదలో చిక్కుకుపోయిన 57 మందిని రక్షించిన సహాయక బృందాలు
- June 01, 2020
ఒమన్ లోని దోఫర్ గవర్నరేట్ పరిధిలో భారీ వర్షాలతో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 12 గంటల్లో 57 మంది బాధితులను రెస్క్యూ టీమ్ రక్షించింది. జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి 8.30 నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకల్లా సహాయక బృందాలు 18 ఫిర్యాదులు అందాయని కమిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు