2021 వేసవి నాటికి పూర్తి సామర్థ్యానికి చేరుకోనున్న ఎయిర్ ట్రావెల్
- June 01, 2020దుబాయ్:ఎమిరేట్స్ ఎయిర్లైన్ ప్రెసిడెంట్ సర్ టిమ్ క్లార్క్ మాట్లాడుతూ, కరోనా వైరస్ నేపథ్యంలో ఎయిర్ ట్రావెల్ దారుణంగా దెబ్బతిందనీ, అది మునుపటి స్థాయికి రావాలంటే కొంత సమయం పడుతుందనీ, 2021 సమ్మర్ నాటికి పరిస్థితి పూర్వ స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని అన్నారు. కరోనా వైరస్కి వ్యాక్సిన్ కనుగొనేవరకూ ఎయిర్ ట్రావెల్ రంగం పుంజుకోవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. జీతాల్లో కోత సహా అనేక సమస్యల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఈ నేపథ్యంలో ఇదివరకటి స్థాయిలో ప్రజలు ఖర్చు చేసే అవకాశాలు ఇప్పట్లో వుండకపోవచ్చని టిమ్ క్లార్క్ అభిప్రాయం వెలిబుచ్చారు. కోవిడ్-19కి ముందున్న నెట్వర్క్ని అందుకోవడానికి ఎమిరేట్స్ ఎయిర్లైన్ మూడు నాలుగేళ్ళ సమయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారాయన.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ