మస్కట్:నిర్మాణ రంగంలోని కార్మికులకు మధ్యాహ్నం వేళలో 3 గంటల విశ్రాంతి
- June 02, 2020మస్కట్:వేసవి ఎండల నుంచి రక్షించుకునేందుకు నిర్మాణ రంగంలోని కార్మికులకు పని వేళ్లలో స్వల్ప మార్పులు ప్రకటించింది మానవ వనరుల శాఖ. ఈ మూడు నెలల పాటు వేసవి ఎండలు అతి తీవ్రంగా ఉండే అవకాశాలు ఉండటంతో మధ్యాహ్నం వేళలో ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులకు పనులు పురమాయించొద్దని స్పష్టం చేసింది. మధ్యాహ్నం 12.30 నుంచి 3.30 గంటల వరకు వారికి మధ్యాహ్నన విరామ సమయంగా ప్రరిగణించాలని కోరింది. జూన్, జులై, ఆగస్ట్ మాసాలకు సంబంధించి ఈ కొత్త నిబంధనలు అమలులో ఉంటాయి. కార్మిక చట్టాల్లోని ఆర్టికల్ 16-3 ప్రకారం నిర్మాణ రంగంలోని కార్మికులకు వేసవిలో మిట్ట మధ్యాహ్నం వేళ పని చేసేందుకు నిబంధనలు అంగీకరించవు. కార్మిక చట్టాలను అనుసరించి ఈ మూడు నెలలు మిడ్ డే బ్రేక్ సమయాలను మానవ వనరుల శాఖ అమలు చేస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?