నేటి నుంచి అందుబాటులోకి మనీ ఎక్స్ఛేంజెస్
- June 02, 2020కువైట్: అల్ ముజైని ఎయ్స్ఛేంజ్, తమ కార్యకలాపాల్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మినిస్టీరియల్ ప్రకటన ప్రకారం అల్ ముజైనికి చెందిన అన్ని కో-ఆపరేటివ్స్ అలాగే కమర్షియల్ బ్రాంచ్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో వుంటాయి. కాగా, కొన్ని బ్యాంకులు కూడా తమకు చెందిన కొన్ని బ్రాంచ్లు నేటి నుంచి వినియోగదారులకు సేవలందించనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు