రియాద్:పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్వెస్టిగేటర్స్ గా 156 మంది మహిళలు, పురుషుల నియామకం
- June 02, 2020రియాద్:ప్రజా న్యాయ వ్యవస్థను మరింత పటిష్టపరిచేలా, పౌరులకు సరైన న్యాయం జరిగేలా సౌదీ ప్రభుత్వం న్యాయశాఖను మరింత పటిష్టం చేస్తోంది. ఇందుకోసం కొత్తగా 156 మంది పురుషులు, మహిళలను ఇన్వెస్టిగేటీవ్ లెఫ్టినెంట్ హోదాతో పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమించింది. ఈ మేరకు రాజు సల్మాన్ రాజ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నియామకాలు న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ సౌద్ అల్ ముజీబ్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు న్యాయవ్యవస్థలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ప్రజలకు సేవ చేసేలా మహిళలకు ప్రధాన్యం దక్కుతుందని కూడా ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్